calender_icon.png 3 June, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

01-06-2025 05:11:04 PM

తహసీల్దార్ సరిత..

నడిగూడెం: మండలంలో జూన్-3 నుండి 17 వరకు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సరిత(Tahsildar Saritha) కోరారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... జూన్ 3న  తెల్లబెల్లి, 4న రామాపురం, 5న చాకిరాల, 6న సిరిపురం, 9న నడిగూడెం, 10న రత్నవరం, 11న ఏక్లాస్ ఖాన్ పేట, 12న బృందావనపురం,13న వల్లాపురం,16న కాగితా రామచంద్రపురం, 17న కరివిరాలలో భూ భారతి చట్టంలో భాగంగా  మండలంలోని అన్ని రెవెన్యూ  గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నమని  రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.