1 July, 2026 | 6:50 PM

Breaking News

కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •  

కుబీర్ ఎంపీడీవో గా సాగర్ రెడ్డి

01-05-2025 08:12 PM

బైంసా (విజయక్రాంతి): బైంసా డివిజన్లోని కుబీర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా టీ సాగర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన నవనీత్ కుమార్ అక్కడి నుండి బదిలీ చేసి మామిడాలో ఎంపీ ఈవో గా విధులు నిర్వహిస్తున్న సాగర్ రెడ్డికి కుబీర్ ఎంపీడీవో గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం కార్యాలయంలో మండల అధికారులు ఆయనను సన్మానం చేశారు.