3 July, 2026 | 12:46 PM

Breaking News

భవిష్యత్ ఉద్యోగావకాశాలకు.. కృత్రిమ మేధస్సు నైపుణ్యాలే కీలకం   •   ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి   •   మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం: కలెక్టర్ కె.హరిత   •   ​బిఆర్ఎస్ నాయకుడికి పరామర్శ   •   పాలమూరు పౌరుషమా..? కల్వకుంట్ల పౌరుషమా?.. చూద్దాం రండి.!   •   ఇష్టానుసారంగా చెత్త వేస్తే కఠిన చర్యలు   •   షాద్‌నగర్ చౌరస్తా విస్తరణకు అధికారుల కసరత్తు   •   ​ఫ్యూచర్ సిటీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘనస్వాగతం   •   అయ్యవారిగూడెం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   కోదాడ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అలసకాని శరబేశ్వరరావు   •  

సీనియర్ జర్నలిస్ట్ ఆడెపు మహేందర్ మృతి

28-06-2025 12:00 AM

వరంగల్, జూన్ 27 (విజయ క్రాంతి): సీనియర్ జర్నలిస్ట్, హాన్స్ ఇండియా వరంగల్ బ్యూరో చీఫ్ ఆడెపు మహేందర్ (55) గుండెపోటుతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. మహేందర్ మృతి పట్ల టియుడబ్ల్యూజే ఐజేయు నాయకులు తీవ్ర సంతాపం చేశారు. ఇటీవల వరంగల్ ఈనాడు బ్యూరో చీఫ్ దత్తు రెడ్డి మరణించగా, తాజాగా మహేందర్ మరణంతో వరంగల్‌లో విషాదం అలముకుంది.