calender_icon.png 8 June, 2025 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకర్‌పల్లి మున్సిపాలిటీకి ఉత్తమ పర్యావరణ అవార్డు

06-06-2025 12:34:08 AM

చేవెళ్ల , జూన్ 5 : చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మున్సిపాలిటీకి ఉత్తమ పర్యావరణ అవార్డు వరించింది. రాష్ట్రంలోని 5 ము న్సిపాలిటీలతో పాటు శంకర్పల్లి మున్సిపాలిటీ పర్యావరణ పరిరక్షణలో ఉత్తమ పనితీ రు కనబర్చడంతో ఈ అవార్డు దక్కింది. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సనత్నగర్ పొల్యూషన్ కంట్రో ల్ బోర్డు ఆడిటోరియంలో రాష్ట్ర పర్యావరణ అటవీ,

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ యో గేశ్కు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ యోగేశ్ మాట్లాడుతూ.. ఈ అవా ర్డు మరింత బాధ్యతను పెంచిందని, శంకర్పల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభి వృద్ధి చేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రిన్సి పల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్య నారాయణరెడ్డి తదితరులుపాల్గొన్నారు.