18 April, 2026 | 10:00 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఘనంగా శివపార్వతుల కళ్యాణం

21-04-2025 07:17 PM

నిజాంసాగర్(విజయక్రాంతి): నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో నిర్మితమైన అభయాంజనేయ క్షేత్రం 3వ వార్షికోత్సవంలో భాగంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ దంపతులు కళ్యాణ మహోత్సవం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఎఎంసీ ఛైర్మెన్ చీకోటి మనోజ్ కుమార్, ఎలే మల్లికార్జున్, భాస్కర్ రెడ్డి, ప్రజా పండరి, అశోక్ రెడ్డి, వెంకట్రాం రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.