30 June, 2026 | 8:38 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి అవగాహన సదస్సు

02-05-2025 07:36 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి అవగాహన సదస్సు మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా అనేక వంశాను గత రక్త రుగ్మత వ్యాధిగా పేర్కొన్నారు. సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులకు మందులను పంపిణీ చేసి వారికి ప్రత్యేకంగా ఐడి అప్లికేషన్ యు డి ఐ రూపొందించి పోర్టల్ లో అప్లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ జనరల్ హాస్పిటల్ సూపర్ ఇండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, వైద్యులు సుధాకర్, అనిత, హితేష్, జ్యోతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.