15 July, 2026 | 1:11 PM

Breaking News

డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •   శ్వాసనాళంలో చిక్కుకున్న ఈలను తొలగించిన వైద్యులు   •   జెడ్పీఎస్‌ఎస్‌ పాఠశాలలో గ్యాస్ లీక్‌తో మంటలు   •   ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలి   •  

పెద్దపల్లి- రామగుండం ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.. సింగరేణి కార్మికుడు మృతి

16-07-2025 05:01 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి రామగుండం ప్రధాన రహదారి పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేటలో బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కు చెందిన సింగరేణి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. రామకృష్ణ పూర్, మందమర్రికి చెందిన సింగరేణి కార్మికుడు గండ్ల సత్యం అతని కూతురు గండ్ల లావణ్య వారి స్వగ్రామం ఓదెలకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ  అప్పన్న పేట వద్ద లారీ ఢీ కొట్టడంతో  సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. కూతురుకి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు కరీంనగర్ కు తరలించారు.