calender_icon.png 21 November, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీ కేంద్రం వద్ద నాగుపాము హల్చల్

21-11-2025 11:34:44 AM

ఎల్లారెడ్డిపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ఓ నాగుపాము హల్చల్ చేసింది. పామును చూసి విద్యార్థులు భయపడి పోవడంతో దీంతో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్న వేణి రవి నాగుపామును చంపివేయడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు,