30 August, 2026 | 10:08 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

సీబీఎస్‌ఈ ఫలితాల్లో ఎస్‌ఎస్‌ఆర్ విద్యార్థుల ప్రతిభ

14-05-2025 12:00 AM

నిజామాబాద్, మే 13 (విజయక్రాంతి): సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లో నిజామాబాద్ మాధవనగర్, జన్నేపల్లికి చెందిన ఎస్‌ఎస్‌ఆర్ గ్రూప్ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. పాఠశాలకు చెందిన కనక్ ఇనాని 476/500 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచారు.

రిచా బజాజ్ 465, సహస్వి శ్రీరాం 451, సంవేద్య 449, సహస్ర 448, శ్రీవేణు 446, శివ చైతన్య 444, నవ్య 443, కీర్తి రెడ్డి 441, యోషిత్ రెడ్డి 439 మార్కులు సాధించారని ఎస్‌ఎస్‌ఆర్  గ్రూప్ చైర్మన్ డా. మరయ్య గౌడ్, సీఈఓ హరిత గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను యాజమాన్యం  అభినందించింది.