18 July, 2026 | 1:24 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

04-09-2025 12:43 AM

అలంపూర్,సెప్టెంబర్ 03:ఈనెల 10న హైద్రాబాద్ లోని రవీంద్ర భారతీలో జరిగే దళిత జర్నలిస్టు ఫోరం 10 వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్ పిలుపునిచ్చారు.బుధవారం అలంపూర్ చౌరస్తాలో అందుకు సంబంధించిన ఛలో హైదరాబాద్ పోస్టర్ ను బిఆర్‌ఎస్ నాయకులు కిషోర్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఆనంద్,దివాకర్ ,జర్నలిస్టులు రంగముని,కురుమన్న, బుచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.