23 June, 2026 | 2:45 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపండి: ఏబీవీపీ డిమాండ్   •   సీసీ రోడ్డుకి భూమి పూజ   •   సహకార సంఘం ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టాలి   •   భూక్యారెడ్డితండాలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కింద ఎక్స్‌రే పరీక్షలు   •   ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా: నియోజకవర్గం ఇన్చార్జి   •   రైతులు విత్తనాల మేళాను సద్వినియోగం చేసుకోవాలి   •   యూరియా కోసం రైతుల ధర్నా.. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే అరెస్ట్   •   పోతారంలో చిన్న వానకే చెరువులా ప్రధాన రహదారి   •   ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్   •   శ్యామా ప్రసాద్ ముఖర్జీ త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం   •  

సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలల పనితీరుకు రాష్ట్ర స్థాయి గుర్తింపు

06-09-2025 11:34 AM

సిద్దిపేట: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా విద్యారంగం(Siddipet government schools) రాష్ట్రంలో మొదటి అవార్డు అందుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కే. హైమావతి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అవార్డు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో ఈ విజయాన్ని సాధించామని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల కృషి ఫలితమే ఈ గౌరవమని తెలిపారు.