11 August, 2026 | 1:20 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి

26-06-2025 08:12 PM

నిర్మల్ (విజయక్రాంతి): భారతదేశ భవిష్యత్తు బాగుపడాలంటే యువత దేశం పట్ల గౌరవాన్ని పెంపొందించుకొని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి శ్రీవాణి(District Judge Srivani) పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. మత్తు పదార్థాల వాడకం వైపు దృష్టి పెట్టకూడదని దానివల్ల అనేక అనర్ధాలు జరుగుతాయన్నారు. ఆరోగ్యం దెబ్బతిని మానసిక ప్రశాంతత ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాకేష్ మీనా సీనియర్ సిటిజన్ ఎంసీ లింగన్న పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.