13 May, 2026 | 11:39 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

నవోదయ ప్రవేశ పరీక్షలో మెల్లకుంట తండా విద్యార్థి ప్రతిభ

18-03-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, మార్చి 17 (విజయ క్రాంతి):జవహర్ నవోదయ విద్యాలయం ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో నాగిరెడ్డిపేట్ మండలం మెల్లకుంట తండాకు చెందిన కొర్ర నిహాల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీటు సాధించాడు.

నిహాల్ గిరిజన వర్గానికి చెందిన కొర్ర వసేందర్ కుమారుడుకాగా,కొర్ర వర్జ నాయక్ మనుమడు.సాధారణ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన ఈవిద్యార్థి సాధించిన విజయం కుటుంబసభ్యులతో పాటు గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది.నిహాల్ విజయంపై తండా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. అతని సాధన గ్రామానికి మంచి గుర్తింపు తీసుకువచ్చిందని పేర్కొన్నారు.