17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కొత్తకొండ ఆలయం వద్ద విద్యార్థుల శ్రమదానం

06-11-2025 12:00 AM

భీమదేవరపల్లి నవంబర్ 5 (విజయక్రాంతి); జాతీయ సేవా పథకం ప్రత్యేక శీతకాల శిబిరంలో భాగంగా శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం చుట్టు ప్రాంతంలో ఏ కే వి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ భూపతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులు శ్రమదానం చేశారు.

చంటయ్యాపల్లి గ్రామం దారిలో కొమ్మలు కొట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకున్నారు. ముస్తఫాపూర్ గ్రామం లో రహదారి శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో ఏ కేవీఆర్ కళాశాలకు చెందిన 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఓదెలు, భారతి అధ్యాపకులు పాల్గొన్నారు.