12 June, 2026 | 2:21 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

కొత్తకొండ ఆలయం వద్ద విద్యార్థుల శ్రమదానం

06-11-2025 12:00 AM

భీమదేవరపల్లి నవంబర్ 5 (విజయక్రాంతి); జాతీయ సేవా పథకం ప్రత్యేక శీతకాల శిబిరంలో భాగంగా శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయం చుట్టు ప్రాంతంలో ఏ కే వి ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ భూపతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో 150 మంది విద్యార్థులు శ్రమదానం చేశారు.

చంటయ్యాపల్లి గ్రామం దారిలో కొమ్మలు కొట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకున్నారు. ముస్తఫాపూర్ గ్రామం లో రహదారి శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో ఏ కేవీఆర్ కళాశాలకు చెందిన 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఓదెలు, భారతి అధ్యాపకులు పాల్గొన్నారు.