1 August, 2026 | 4:25 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •   ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జయప్రదం చేయండి   •   తల్లిపాల వారోత్సవాలు   •   బాచ్‌పన్ ఏహెచ్‌పీఎస్ ప్రైమరీ, బీరంగూడలో ఫ్యాన్సీ డ్రస్ పోటీలు   •   మండల సాధారణ సర్వసభ్య సమావేశంలో సమయపాలన పాటించని సర్పంచులు, అధికారులు   •   జనగామను సందర్శించిన హైకోర్టు జడ్జి సూరేపల్లి నందా   •  

సోషల్ మీడియాతో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

27-10-2025 05:52 PM

ఎస్ఐ యుగేందర్ గౌడ్..

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని గాయత్రి ఉన్నత పాఠశాల విద్యార్థులతో సోషల్ మీడియాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వలిగొండ ఎస్ఐ యుగంధర్ గౌడ్ మాట్లాడుతూ... మీడియాతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అపరిచిత వ్యక్తులతో పరిచయం చేసుకుని చాటింగ్ లు చేసి జీవితాలని నాశనం చేసుకోవద్దని అన్నారు. విద్యార్థులు తమ విద్య ఉజ్వల భవిష్యత్తుకై తల్లిదండ్రుల ఉపాధ్యాయుల మాట గౌరవిస్తూ, ఉపాధ్యాయుల మాట వింటూ, సమాజంలో తోటి వారిని గౌరవిస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు.