16 April, 2026 | 11:02 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

నాయకులుగా మెరిసిన విద్యార్థులు

01-01-2026 02:04 AM

నంగునూరు, డిసెంబర్ 31: మండల పరిధిలోని అక్కెనపల్లి ఆదర్శ పాఠశాలలో బు ధవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వి ద్యార్థులు ఉత్సాహంగా వివిధ పాత్రల్లో ఒదిగిపోయారు. విద్యాశాఖ మంత్రి నుంచి ప్ర ధానోపాధ్యాయులు,ఉపాధ్యాయుల వరకు బాధ్యతలు స్వీకరించి పాఠశాల నిర్వహణను చక్కగా నిర్వహించారు.క్రమశిక్షణను పర్యవేక్షిస్తూ తమలోని నాయకత్వ ప్రతిభను చా టారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు మం ద జానయ్య మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీసేందుకే, లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తన,ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించేం దుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయ న తెలిపారు.అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ. శ్రీనివాస్,వి. నర్సయ్య, కె. సుధాకర్, ఎం. పరశు రాములు,స్వాతి,భానురేఖ తదితరులు పాల్గొన్నారు.