17 April, 2026 | 2:50 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఎస్ఎస్సీ ఫలితాల్లో మండల టాపర్ గా సుస్మిత..

30-04-2025 07:49 PM

బెల్లంపల్లి అర్బన్: పదవ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి ప్రభుత్వ పాఠశాల ఎస్ఎస్సీ ఫలితాల్లో అత్యధిక మార్కులతో  మండల టాపర్ గా విజయడంక మోగించింది. ఆకెనపల్లి జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ కీ చెందిన విద్యార్థిని వై సుస్మిత  ఎస్ఎస్సీలో 600 మార్కులకు గాను 561 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల మండల టాపర్ గా నిలిచింది. అత్యధిక మార్కులతో తమ ప్రతిభను చాటి మండల టాపర్ గా నిలిచిన సుస్మితను ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సాధు లింగయ్య, హిందీ ఉపాధ్యాయులు హరిసాయి బాబా, వ్యాయామ ఉపాధ్యాయులు రాజ్ మహమ్మద్ అభినందించారు.