16 April, 2026 | 8:17 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిని సన్మానించిన తడగొండ యువజన నాయకులు

26-12-2025 08:54 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ  నూతనంగా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాసును  శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ ఎన్నికైన సందర్భంగాసందర్భంగా  శుక్రవారం సిరిసిల్లలో ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు శబరిమళ నుఁడి తీసుక వచ్చిన స్వామి వారి ప్రసాదం చిత్రపటం అందించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ యువజన సంఘం నాయకులు దయ్యాల రాజశేఖర్, చింతలకోటి మహేష్, చెట్టుకింది చంద్రశేఖర్, నేరెళ్ల అనిల్ ఉన్నారు.