15 April, 2026 | 1:54 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

యాత్ర ఆనందం సర్వీసులను సద్వినియోగం చేసుకోండి

27-10-2025 04:49 PM

నిర్మల్ రూరల్: టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం యాత్ర ఆనందం సర్వీసులను నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు. సోమవారం నిర్మల్ డిపోకు చెందిన లగ్జరీ సర్వీసును యాత్ర ఆనందంలో భాగంగా అయోధ్య వెళ్లే భక్తులకు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఐదు రోజుల పాటు ఈ సర్వీస్ సేవలు ఉంటాయని వచ్చేనెల 6, 7 తేదీల్లో అయోధ్య అరుణాచలం రామేశ్వరం తిరుపతికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రచార అధికారి రమణ అధికారులు పాల్గొన్నారు.