31 May, 2026 | 11:27 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

గణతంత్ర దినోత్సవ వేడుకలపై తెలంగాణ సీఎస్ సమీక్ష

20-01-2026 02:22 PM

హైదరాబాద్: ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు, లోక్ భవన్‌లో జరిగే 'ఎట్ హోమ్' కార్యక్రమం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు రక్షణ, పోలీసు, పౌర, సంబంధిత విభాగాల సీనియర్ అధికారులందరితో వివరణాత్మక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ప్రతి విభాగాన్ని అత్యంత అప్రమత్తంగా ఉండాలని, తగిన రీతిలో ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి  అధికారులను ఆదేశించారు.