16 March, 2026 | 8:47 PM

Breaking News

కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •   ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పన   •   ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పక్కాగా అమలు చేయాలి   •  

చేతి వృత్తుల పూర వైభవానికి కేంద్రం కృషి

21-09-2024 12:34 AM
  1. విశకర్మ యోజనను సదినియోగం చేసుకోవాలి
  2. ఆదిలాబాద్ ఎంపీ నగేష్

ఆదిలాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): చేతి వృత్తులు వారికి పూర్వ వైభవం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రధాన మంత్రి విశకర్మ యోజనను చేతివృత్తుల వారు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నా రు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని కేబీ కా ంప్లెక్స్‌లో శుక్రవారం జరిగిన ప్రధాన మంత్రి విశకర్మ తొలి వారికోత్సవాన్ని కలెక్టర్ రా జరిషా, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి ఎంపీ ప్రారంభించా రు. అనంతరం వివిధ చేతి వృత్తుల వారు త యారు చేసిన వస్తువులను తిలకించారు. సె ప్టెంబర్ 2నుంచి 10వరకు మొదటి విడత శి క్షణ పొందిన చేతి వృత్తి కళాకారులు 21 మం దికి సర్టిఫికెట్స్‌ను అందజేసి ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఎల్‌ఈడీ తెరపై వీక్షించారు.