9 May, 2026 | 10:41 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

పగడ్బందీగా రైతుల ధాన్యాన్ని విక్రయించాలి

27-11-2024 05:35 PM

ముత్తారం మండల పర్యటనలో అదనపు కలెక్టర్ వేణు 

ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలో పగడ్బందీగా రైతుల వరి ధాన్యాన్ని విక్రయించాలని అదనపు కలెక్టర్  వేణు అన్నారు. బుధవారం పీఏసీఎస్ కొనుగోలు కేంకేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. మండలంలోని పారుపల్లి, ముత్తారం గ్రామాలలో ధాన్యం కేంద్రాలలో రైతులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు తహశీల్దార్ కార్యాలయం సందర్శించారు. ఆయన వెంట తహశీల్దార్ సుమాన్, నాయబ్ తహశీల్దార్ షఫీ, గీర్దావర్ శ్రీధర్, సీనియర్ సహాయకులు భవానీ ప్రసాద్  కార్యాలయ సిబ్బంది ఉన్నారు.