15 April, 2026 | 12:33 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ముదిరాజ్‌లు రాజకీయంగా ముందుండాలి..

16-12-2025 12:16 AM

ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, మండలి వైస్ చైర్మన్ డా. బండ ప్రకాష్ 

వెల్దండ, డిసెంబర్ 15: ముదిరాజులు రాజకీయంగా అన్ని రంగాల్లో ముందుండాలని ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు, మండలి వైస్ చైర్మన్ డా. బండ ప్రకాష్ అన్నారు. సోమవారం వెల్దండ మండల కేంద్రంలో  ముదిరాజ్ లతో చర్చించారు. స్థానిక ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన వెల్దండ ఉపసర్పంచ్ బస్న మోని శ్రీను, వార్డు సభ్యులు మిరియాల మంజుల శ్రీను, పిల్లి దేవేందర్, బాదేపల్లి రమేష్, చెరుకూరు గ్రామ వార్డు సభ్యులు లాలయ్య, రమేష్ లను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు నూకం వెంకటయ్య, కృష్ణ , జిల్లా యువజన అధ్యక్షులు చందు, జిల్లా ఫిషరీస్ డైరెక్టర్ భూనుచందర్, వెల్దండ మండల అధ్యక్షుడు బాధేపల్లి మల్లేష్, యువజన అధ్యక్షుడు బొక్కల శ్రీనివాస్, అన్నేపు వెంకటేష్ , మాసుల బాలరాజు,మొక్తల శ్రీనివాస్, కసారపు మల్లేష్, గంటల నరసింహ, మాసుల మల్లేష్, రంగరాతీ శ్రీశైలం, శివ, రమేష్ తదితర నాయకులు ఉన్నారు.