17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

03-11-2025 01:37 AM

జహీరాబాద్ టౌన్, నవంబర్ 2 :విశ్రాంత ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గడ్డం జనార్ధన్ కోరారు. ఆది వారం గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. విశ్రాంత ఉద్యోగుల పెండిం గ్ సమస్యలు, డిఏ, పీఆర్సీ, హెల్త్ కార్దులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల ఈనెల 7న ఉద యం 11 గంటలకు నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందిరా పార్కు వద్ధ నిరసన దీక్ష, ధ ర్నా కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, బస్వరాజు, రాజేందర్ రావు, కౌలస్ ప్రబాకర్, అజీమ్, కౌలస్ రాజేశేఖర్, నర్సింగ్ రావు, యాకూబ్ అలీ, మహబుబ్ గౌరి, సైఫోద్ధిన్, రమేష్ బాబు, దుర్గయ్య, మల్లేశం, రాందాస్, బాగారెడ్డి పాల్గొన్నారు.