13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకం

14-01-2026 01:35 PM

మఠంపల్లి: ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమైందని మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా,కాల్వపల్లి తండా,పాత దొనబండతండా,లాలి తండా సర్పంచ్లు బానోతు అరుణా దేశ్ పాండు నాయక్,మాలోతు సక్రు నాయక్, బాలు నాయక్,ఘమా మందనాయక్ అన్నారు.బుధవారం  వారు విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సర 2026 క్యాలెండర్ ను రిపోర్టర్ బానోతు పాండు నాయక్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి పత్రికలు వారధిగా ఉండాలని కోరారు.అనేక సీనియర్ పాత్రికేయుల మన్ననలు పొంది ప్రజల ఆదరణ పొందుతుందని,ఈ పత్రికలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు తెలియజేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నితిన్ నాయక్, కార్యదర్శి బాలాజీ నాయక్,దేవాలయం చైర్మన్ నాగరాజు,వార్డు సభ్యులు రమేష్, చంటి, హనూమ,బాలు నాయక్, హబి,నాగేశ్వరరావు,నాగు,చందులాల్ తదితరులు పాల్గొన్నారు.