15 April, 2026 | 1:53 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

వరుస విజయాలే వీరి సొంతం

15-02-2026 12:04 AM

ఆరుసార్లు గెలిచిన రవీందర్‌సింగ్

ఐదు పర్యాయాల విజేత సునీల్‌రావు

కరీంనగర్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): కరీంనగర్‌లో కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా వరుస విజయాలు సాధి స్తూ ఇద్దరు మాజీ మేయర్లు చరిత్ర సృ ష్టించారు. అందులో ఒకరు బీఆర్‌ఎస్‌కు చెందిన సర్దార్ రవీందర్ సింగ్ కాగా, మరొకరు యాదగిరి సునీల్‌రావు. రవీందర్ సింగ్ 1995, 2000లో కౌన్సిలర్ గా, 2005, 2014, 2020, 2026లో కార్పొరేటర్‌గా ఆరుసార్లు గెలిచి అరుదైన రికార్డు సృష్టించారు.మాజీ మేయర్ యాదగిరి నునీల్ రావు 2002లో కౌన్సిలర్, 2005, 2014, 2020, 2026లో కార్పొరేటర్‌గా ఐదు సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు.

సునీల్ రా వు 2020, 2026లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది మరో రికార్డును సా ధించారు. వీరితోపాటు రిజర్వేషన్లు అనుకూలించక ఒకసారి భర్త, ఒకసారి భార్య ఒకే కుటుంబానికి చెందినవారు ఐదుసార్లు విజయం సాధించారు. అందులో గుగ్గిళ్లపు మంజుల-రమేష్, చాడగొండ కవిత-బుచ్చిరెడ్డిలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన సీనియర్లలో మాజీ మేయర్ డి శంకర్, మహ్మద్ అబ్బాస్ సమి, నేతికుంట యాదయ్యలు ఉన్నారు.