15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో మూడు నామినేషన్ల దాఖలు

28-01-2026 09:41 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ పరిధిలో మొదటి రోజు మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. బాన్సువాడ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో ఇద్దరు ఏనుగు వర్గంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కౌన్సిలర్ అభ్యర్థి మాసాని శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకుడు మోచి గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా 14వ వార్డులో ఏనుగు వర్గంకు చెందిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కొత్తకొండ నందిని భాస్కర్ నామినేషన్ దాఖలు చేశారు.