3 July, 2026 | 6:16 PM

Breaking News

జిల్లాలో నిరుపేదలకు మున్నూరు కాపు సంఘం అండగా ఉంటుంది   •   కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •  

నీట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు

03-05-2025 12:00 AM

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే2 (విజయ క్రాంతి): నీట్ (యూజీ) పరీక్ష సందర్భంగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు.

ఈనెల 4న జిల్లా కేం ద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో జరగనున్న నీట్ పరీక్ష సందర్భంగా  విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రశాంత వాతావరణంలో  పరీక్ష రాసే విధంగా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు అడ్మిట్ కార్డులో పొందుపరిచిన నియమ, నిబంధనలు పాటించి అధికారులకు సహకరిం చాలని కోరారు. విద్యార్థులకు ఏమైనా సమస్య ఎదురైతే పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.