13 July, 2026 | 5:29 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

మ్యాడంపల్లిలో విషాదం..

05-10-2025 08:31 PM

బావిలో పడి వ్యక్తి మృతి..

మల్యాల (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మ్యాడంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన మిర్యాల అవంతి బావి మోటర్ రిపేర్ కాగా, ఎలక్ట్రిషన్ ఊకంటి శ్రీపాల్ రెడ్డి(48) వ్యవసాయ బావి ఒడ్డున మోటార్ స్టాటర్ రిపేర్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుడి భార్య ఊకంటి మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైనరేష్ తెలిపారు.