18 July, 2026 | 6:57 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

రాష్ట్రంలో ఐఏఎస్‌ల బదిలీలు

03-08-2025 12:16 AM

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, ఆగస్టు 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇద్దరు అడిషనల్ కలెక్టర్లు, పది మంది స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్‌కు వనపర్తి అడిషనల్ కలెక్టర్‌గా, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ చంద్రారెడ్డిని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు.