18 April, 2026 | 11:03 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

వీర జవాన్ మురళి నాయక్ కు ఘనంగా నివాళులు

14-05-2025 10:31 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) లో అమరుడైన వీర జావాన్ మురళీ నాయక్ కు బుధవారం నల్లగొండ పట్టణంలోని సెయింట్ ఆల్ఫా సెన్స్ పాఠశాలలో జరుగుతున్న ఉపాద్యాయ  శిక్షణ కేంద్రంలో  ఉపాద్యాయులు సంఘాలకు అతీతంగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిసిటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్నే శంకర్ గౌడ్, కోర్స్ డైరెక్టర్స్, ఎంఈఓ లు నాగయ్య అరుంధతి, వెంకట్ రమణ, లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.