15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఘనంగా టీఆర్పీ జెండా వేడుకలు

14-02-2026 12:05 AM

బూర్గంపాడు మండలం సారపాకలో నిర్వహణ

బూర్గంపాడు, ఫిబ్రవరి 13(విజయక్రాం తి) : తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం బూర్గంపాడు మండలం సారపాక గ్రామం లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్ల న్న ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి బంధారపు నరసయ్య గౌడ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

పార్టీ జెండా వేడుకల్లో టీఆర్పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు స్రవంతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గౌడ్,జిల్లా మహిళ ఉపాధ్య క్షురాలు వడ్లనపు తిరుపతమ్మ, మహిళా జిల్లా సెక్రెటరీ ధారావతులక్ష్మి,బూర్గంపాడు మండలం అధ్యక్షుడు వట్టి కోట రామకృష్ణ, అశ్వాపురం మండల అధ్యక్షుడు విలాసాగరం కోటేశ్వరరావు, మణుగూరు మండల అధ్యక్షులు శివాజీ గౌడ్, భద్రాచలం మం డల అధ్యక్షులు సతీష్,అశ్వరావుపేట మండ ల అధ్యక్షుడు పంబి ప్రసాద్, బూర్గంపాడు మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి ప్ర శాంత్, ఇల్లెందు ప్రధాన కార్యదర్శి సాయిశ్రీ, టీఆర్పీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.