17 April, 2026 | 11:24 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పెద్దపల్లిలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి

27-06-2025 11:57 AM

పెద్దపల్లి, (విజయక్రాంతి):  గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీ కొని  ఇద్దరు యువకులు మృతి చెందినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మల్లేష్(Peddapalli Rural SI Mallesh) తెలిపారు. పెద్దపల్లి, గోదావరిఖని ప్రధాన రహదారి(Godavarikhani main road) పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట వద్ద హైదరాబాద్ నుండి గోదావరిఖని కి ద్విచక్ర వాహనంపై శుక్రవారం ఉదయం వెళ్తుండగా గోదావరిఖని పట్టణానికి చెందిన చక్రి, శ్యామ్  అప్పన పేట సమీపంలో గుర్తుతెలియని వాహనం బైక్ ను ఢీకొట్టడంతో  ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారని, సంఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు.