31-05-2025 12:09:06 AM
టేకులపల్లి, మే 30 (విజయక్రాంతి): రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెం దిన సంఘటన శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టేకులపల్లి మండలం తడికలపూడి చీమల పహాడ్ రై ల్వే ట్రాక్ కే యం నంబర్ 35/8-9 వద్ద గుర్తుతెలియని వ్యక్తి నీ సింగరేణి ఎక్స్ ప్రెస్ ఢీకొన డంతో అక్కడికక్కడే మృతి చెందాడనీ మృ తుడి ఒంటిపై తెలుపు రంగు ఫుల్ షర్టు, బ్రౌ న్ కలర్ పాయింట్, రైల్వే ట్రాక్ పై చెత్త వేరు కొని బస్తాలు అందులో పనికిరాని చెత్త ఉం దని, ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.
తడికలపూడి రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు జి ఆర్ పి ఎస్ ఐ జె సురేష్ కేసు న మోదు చేసుకొని పంచనామ నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అతని వెంట రైల్వే పోలీస్ సిబ్బంది అశోక్ ఉన్నారు. మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చరి గదిలో భద్రపరిచి నట్లు తెలిపారు. మృతుని ఆచూకీ తెలిసినవారు ఈ నెంబర్లకు 99890 25481, 87126 58600, 9701371472 సమాచారం ఇవ్వాలని కోరారు.