12 June, 2026 | 2:40 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ఇంజినీర్ల సేవలను వినియోగించుకోవాలి

15-09-2024 01:13 AM

కరీంనగర్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ఎంతోమంది మేస్త్రీల సూచనలతో గృహాలు నిర్మిస్తున్నారని, అలా నిర్మించి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మేస్త్రీ సూచనలతో నాణ్యతా ప్రమాణాలు లోపిస్తాయని ప్రముఖ ప్లాన్ జీవీ కిషన్ అన్నారు. ఇంజనీర్స్‌డే సందర్భంగా శనివారం ఆయన ప్రజలకు పలు సూచన చేశారు. సివిల్ ఇం జినీర్ల సలహాలు తీ సుకునే ప్రజలు పు నాది నుండి ఇంటి నిర్మాణం వరకు సలహా తీసుకోవాలని, ఇంజినీర్లతో ప్లాన్ చేయించుకోవాలని సూచించారు.