16 March, 2026 | 3:33 PM

Breaking News

మంథని లైన్ గడ్డ, బొక్కల వాగు కట్టపై ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం   •   తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ   •   చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి   •   అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతాలు   •   రాష్ట్రం అప్పుల్లో ఉంది..పైసలు లేక ప్రాజెక్టులు ముందుకు పోతలే   •   యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •  

ఏఐసీసీలో వంశీచంద్‌రెడ్డికి కీలక బాధ్యతలు

18-07-2025 12:04 AM

డీసీసీ అధ్యక్షుల నియామక బాధ్యతలు అప్పగింత

హైదరాబాద్, జులై 17 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ నేత వంశీచంద్‌రెడ్డికి ఏఐసీసీలో కీలక పద వి లభించింది. ఏఐసీసీ ఇన్‌ఛార్జీగా దేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలకమైన డీసీసీల నియామక బాధ్యతలను పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదేశాలు ఇచ్చారు. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియతో పాటు వారి పనితీరు, సంస్థాగత నైపుణ్యాన్ని అధ్యయనం చేయనున్నారు. వంశీచంద్‌రెడ్డికి  బాధ్యతలు అప్పగించడంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.