బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన వేములవాడ నేతలు
వేములవాడ టౌన్: జూలై 1 (విజయక్రాం తి) తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి గా ఎన్నికైన మాజీ ఎ మ్మెల్సీ డా. రామ్ చంద ర్ రావుకు శుభాకాంక్షలు తెలుపుతూ, బీజేపీ రాష్ట్ర నాయకుడు మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు ప్ర తాప రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్. పలువురు ముఖ్యనాయకులు పాల్గొన్నా రు.
నూతన రాష్ట్ర అధ్యక్షుడికి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రత్యేకతగా రాజన్న లడ్డూ ప్రసాదం అం దించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,రాష్ట్రంలో బీజేపీ బ లోపేతానికి రామ్ చందర్ రావు నాయకత్వం లో మరింత బలం చేకూరుతుందని ఆశిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు, ప్రముఖులుపాల్గొన్నారు.






