15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రజలకు,అధికారులకు వారధి ‘విజయక్రాంతి’

17-01-2026 03:25 AM

బూర్గంపాడు,జనవరి16,(విజయక్రాంతి):ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రజలకు,అధికారులకు వారధిగా విజయక్రాంతి పనిచేస్తుందని ఎంపీడీవో జమలారెడ్డి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆయన ఆవిష్కరించారు.అదేవిధంగా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐ మేడా ప్రసాద్ విజయక్రాంతి దినపత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా వార్తలు సేకరిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని కొనియాడారు. పత్రికలు సమాజ హితం కోసం పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ ఎస్‌ఐ దేవ్ సింగ్, సూపర్డెంట్ రవీంద్రబాబు,సీనియర్ పాత్రికేయులు బిజ్జం వెంకటరామిరెడ్డి, శ్రీనివాసచారి, సురేష్,విజయక్రాంతి రిపోర్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.