27-06-2025 12:12:41 AM
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): ఇద్దరు కేంద్రమంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమ తులు తీసుకురాలేరా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. గుజరాత్కు రూ.2 లక్షల కోట్ల విలువైన బుల్లెట్ ట్రైన్ ఇచ్చుకున్నారని, మెట్రోరైలు ప్రాజెక్టు కూడా హైదరాబాద్కు ఇవ్వారా అని కేటీఆర్ ప్రశ్నించారు.