17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ

17-11-2025 05:49 PM

శామీర్ పేట్: మహిళ మెడలోని బంగారు గొలుసును మోటార్‌సైకిల్‌ పై వచ్చిన ఇద్దరు అగంతకులు లాక్కెళ్లారు. ఈ ఘటన తుంకుంట మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. తుంకుంట ఓల్డ్ జిమ్ వద్ద జమున(45) నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3.50 తులాల బంగారు గొలుసు ఒక్కసారిగా లాక్కోని వెళ్లారు. దీంతో వారు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చేసరికి అగంతుకులు అక్కడి నుంచి పరారీ అయ్యారు. అనంతరం బాధితురాలు తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.