17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కేటీఆర్ ధర్నాను విజయవంతం చేయండి

17-11-2025 07:45 PM

కుంటాల,(విజయక్రాంతి): జిల్లాలో రైతు సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం బైంసా పట్టణంలో టిఆర్ఎస్ కార్యనిర్వక అధ్యక్షులు కేటీఆర్ ధర్నాను విజయవంత చేయాలని టిఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ దత్తు రైతులకు విజ్ఞప్తి చేశారు. పత్తి సోయ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన ఉంటుందని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంత చేయాలని రైతులకు పిలుపునిచ్చారు