16 April, 2026 | 9:42 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బస్సును ఢీకొని యువకుడు మృతి

17-11-2025 07:39 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపై బస్సును ఢి కొట్టుకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి నుండి పిట్లం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యలో హాజీపూర్ గ్రామ శివారులో ఓ ప్రయాణికున్ని దింపేందుకు డ్రైవర్ ఆకస్మాత్తుగా బ్రేక్ వేగా బస్సు ఆగిపోవడంతో వెనుక నుండి వేగంగా వస్తున్న బైక్ మాదిగ కాశీరాం 32 సంవత్సరాలు బస్సులు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపినట్లు ఆయన తెలిపారు.

మృతుడి వయసు 32 సంవత్సరాలు మంబాజీపేట గ్రామం లింగంపేట మండలం చెందిన వ్యక్తిగా తన మోటార్ సైకిల్ తో బస్సును అతివేగం గా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై మృతుని అన్న కాశిరాం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మృతి చెందిన ముట్టడి శవాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.