15-06-2025 12:00:00 AM
‘పాకిస్థాన్ కాదది, టెర్రరిస్థాన్’ అన్న విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ తాజావ్యాఖ్య అక్షర సత్యం. ఆ దేశ పాలకులలో ఎపుడు మార్పు వస్తుందో కాలమే చెప్పాలి. ఉగ్రవాదం కారణంగా అక్కడి సామాన్య ప్రజలు కూడా మనఃశాంతి లేకుండా జీవిస్తున్నారు. ఆ దేశానికి ఇంకా ఇది అవసరమా! ప్రపంచమంతా ముందడుగు వేస్తుంటే, టెర్రరిజం కారణంగా పాక్ వెనుకబడి పోతున్నది.
శివాజీరెడ్డి, ఆదిలాబాద్