6 July, 2026 | 9:14 PM

Breaking News

ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •  

బేగంపేటలో యువకుడిపై బీరుసీసాలతో దాడి

26-07-2024 11:00 AM

మంథని(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో యువకుడిపై బీరుసీసాలతో గురువారం రాత్రి దాడి చేశారు. గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాస్ పై అదే గ్రామానికి చెందిన కొంతమంది పాతకక్షలతో దాడి చేశారని తెలిసింది. గాయపడ్డ శ్రీనివాస్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.