13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సిద్దార్థ కళాశాలలో యువజన దినోత్సవం

13-01-2026 02:24 AM

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంప ట్నం కళాశాలలోని ఇనిస్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శేఖర్ బాబు మాట్లాడుతూ.. వివేకానందుడు చెప్పినట్లుగా యువతే దేశానికి, సమాజానికి వెన్నె ముకలాంటివారని, యువత ఆలోచనలు, కృషి ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిల్ కోఆర్డినేటర్ డాక్టర్ కండే శ్రీనివాస్, హెచ్‌ఓడీలు కీర్తివర్ధన్, రఘు, సునీత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.