calender_icon.png 19 December, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటేసిన శతాధిక వృద్ధురాలు

18-12-2025 02:07:10 AM

 హుజురాబాద్(విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి గ్రామానికి  చెందిన మేడిశెట్టి నీరవ్వ 105 ఏళ్ల వయసులో బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా, స్వతహాగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్యంపై ఉన్న బాధ్యతను చాటిచెప్పింది.