13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

తెలంగాణ ఉద్యమకారుల కోసం కమిటీ వేయాలి

03-01-2026 12:00 AM

ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్

హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని, వారిని గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కోరారు.