03-01-2026 12:00:00 AM
ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్
హైదరాబాద్, జనవరి 2 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని, వారిని గుర్తించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్గౌడ్ తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కోరారు.