2 May, 2026 | 9:19 PM

Breaking News

విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •   అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •  

తాగునీటి ట్యాంక్‌లో శవమా?

05-06-2024 12:05 AM

నల్లగొండ జిల్లా కేంద్రంలోని 11వ వార్డు పాతబస్తీ హిందూపురం మున్సిపల్ వాటర్ ట్యాంకులో పది రోజుల నుంచి పడివున్న మానవ మృతదేహాన్ని సోమవారం గుర్తించడం అ్యతంత విచారకరం. అంటే, ఇన్ని రోజులుగా ప్రజలకు అదే నీరు పంపిణీ జరి గిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదే ప్రాంతంలోని నాగార్జునసాగర్‌లోని ఓ వాటర్ ట్యాంక్‌లో 30 కోతుల కళేబరాలను కొద్ది రోజుల క్రితం గుర్తించడం మరో దురదృష్టకర సంఘటన. సంబంధితులపై చర్యలు తీసుకోవడంతోపాటు మున్ముందు మరిన్ని చోట్ల ఇలాంటి ఘటనలు జరక్కుండా భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం ఎంతో అవసరం.

 రాంరెడ్డి కె., సూర్యాపేట