17 June, 2026 | 8:47 PM

Breaking News

కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •  

అయ్యప్ప ఆలయానికి రూ.40,118 విరాళం

18-12-2025 02:12 AM

కేసముద్రం, డిసెంబర్ 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్ప ఆలయంలో నూతనంగా మైక్ సెట్ ఏర్పాటు కోసం కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి పద్మావతి దంపతులు తమ కుమార్తె వంగల గీత అజయ్ రెడ్డి దంపతులు రూ.40,118లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు ఓలం చంద్రశేఖర్, పోలేపల్లి యాకూబ్ రెడ్డి, పెరుమాండ్ల ఎల్ల గౌడ్, కేసముద్రం, ఇనుగుర్తి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, కూరెల్లి సతీష్, ఆర్టిఏ కమిటీ మెంబర్ రావుల మురళి, మార్కెట్ డైరెక్టర్ చిదురాల వసంతరావు తదితరులు పాల్గొన్నారు.