17 June, 2026 | 11:31 AM

Breaking News

SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   ఆరుట్లలో “తెలంగాణ పబ్లిక్ స్కూల్”.. ప్రారంభించిన సీఎం రేవంత్   •  

అడిషనల్ కలెక్టర్ పర్యటన

24-07-2025 11:02 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండల కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్(Additional Collector Chander Naik) గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం సమీకృత భవనంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశమై అన్ని గ్రామాల ఓటర్ల జాబితాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.